Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచిన శ్రీ సాయి ప్రణీత్ ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచిన సాయి ప్రణీత్ ను అభినందించారు.

‘‘థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయం సాధించిన బి. సాయి ప్రణీత్ కు అభినందనలు. ఈ సాఫల్యం భారతదేశాన్ని ఉల్లాసపరచింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***