పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాగాల్యాండ్ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
“నాగాల్యాండ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం రమణీయమైన శోభకు, ప్రతిభావంతులైన పౌరులకు పేరుగాంచిన రాష్ట్రం. ఈ రాష్ట్ర పౌరులు రాష్ట్రాన్ని పురోగతిలో నూతన శిఖరాలకు చేర్చగలుగుతారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Statehood Day wishes to people of Nagaland, a state known for scenic beauty & talented citizens who will take it to new heights of progress.
— Narendra Modi (@narendramodi) December 1, 2016