పిఎంఇండియా
‘‘నానాశ్రాన్తాయ శ్రీరస్తీతి రోహిత శుశ్రుమ, పాపో నృషద్వరో జన ఇంద్ర ఇచ్చరతః సఖా చరైవేతి’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
నిరంతర ప్రయత్నమే విజయానికి కీలకమనీ, జీవితంలో ధైర్యం, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వ్యక్తే తన లక్ష్యాన్ని సాధించగలుగుతారనీ ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
నిరంతర ప్రయత్నాలే విజయానికి తారక మంత్రం. ధైర్యం, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులే లక్ష్యాన్ని సాధిస్తారు.
నానాశ్రాన్తాయ శ్రీరస్తీతి రోహిత శుశ్రుమ, పాపో నృషద్వరో జన ఇంద్ర ఇచ్చరతః సఖా చరైవేతి
***
निरंतर प्रयास ही सफलता की असली कुंजी है। जीवन में वही व्यक्ति अपने लक्ष्य तक पहुंचता है, जो धैर्य, दृढ़ संकल्प और आत्मविश्वास के साथ आगे बढ़ता रहता है।
— Narendra Modi (@narendramodi) July 2, 2026
नानाश्रान्ताय श्रीरस्तीति रोहित शुश्रुम।
पापो नृषद्वरो जन इन्द्र इच्चरतः सखा चरैवेति॥ pic.twitter.com/BxavAF7Luj