పిఎంఇండియా
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ఈ వ్యాసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని చాటిచెప్పడమే కాకుండా, తమిళనాడుతో ఆయనకున్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తుంది.
ఆ కథనాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఇది నేతాజీ బోస్ గొప్పతనం గురించి, అలాగే తమిళనాడుతో ఆయనకున్న అనుబంధం గురించి ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారు రాసిన చాలా లోతైన, ఆసక్తికరమైన కథనం
@VPIndia
@CPR_VP”
This is an insightful article by Vice President Thiru CP Radhakrishnan Ji on the greatness of Netaji Bose and also interesting details about Netaji’s association with Tamil Nadu.@VPIndia @CPR_VP https://t.co/nZuLccMdVt
— Narendra Modi (@narendramodi) January 23, 2026