పిఎంఇండియా
పహాడ్పూర్లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము, దివంగత శ్రీ లఖన్ ముర్ము, దివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు.
వ్యక్తిగత విషాదాలు ఎదురైనప్పటికీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు.
ఆమె వ్యక్తిగత అనుభవాలు.. ప్రజా సేవ పట్ల, ప్రజల జీవితాలను మెరుగుపరచటం పట్ల రాష్ట్రపతికున్న నిబద్ధతను మరింత పటిష్ఠం చేశాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“పహాడ్పూర్లోని పాఠశాల ప్రాంగణంలో ఉన్న దివంగత శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము, దివంగత శ్రీ లఖన్ ముర్ము, దివంగత శ్రీ సిపున్ ముర్ము సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించాను.
వ్యక్తిగత విషాదాలు ఎదురైనప్పటికీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదర్శించిన ధైర్యం, పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకం. వ్యక్తిగత అనుభవాలు.. ప్రజా సేవ పట్ల, ప్రజల జీవితాలను మెరుగుపరచటం పట్ల ఆమెకున్న నిబద్ధతను మరింత దృఢంగా మార్చాయి“
****
At the school campus in Pahadpur, paid floral tributes at the Samadhi Sthal of Late Shri Shyam Charan Murmu, Late Shri Lakhan Murmu and Late Shri Sipun Murmu.
— Narendra Modi (@narendramodi) June 20, 2026
The courage and determination shown by Rashtrapati Ji in the wake of personal tragedies are inspiring. Her personal… pic.twitter.com/r3Y8SyXy1D
ପାହାଡ଼ପୁର ବିଦ୍ୟାଳୟ ପରିସରରେ ସ୍ୱର୍ଗତ ଶ୍ୟାମ ଚରଣ ମୁର୍ମୁ, ସ୍ୱର୍ଗତ ଲଖନ ମୁର୍ମୁ ଏବଂ ସ୍ୱର୍ଗତ ସିପୁନ୍ ମୁର୍ମୁଙ୍କର ସମାଧି ସ୍ଥଳରେ ଶ୍ରଦ୍ଧାଞ୍ଜଳି ଅର୍ପଣ କଲି ।
— Narendra Modi (@narendramodi) June 20, 2026
ବ୍ୟକ୍ତିଗତ ଦୁଃଖ ସତ୍ତ୍ୱେ ରାଷ୍ଟ୍ରପତି ଜୀଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଦର୍ଶିତ ସାହସ ଏବଂ ଦୃଢ଼ସଂକଳ୍ପ ପ୍ରେରଣାଦାୟକ । ତାଙ୍କର ବ୍ୟକ୍ତିଗତ ଅଭିଜ୍ଞତା ଜନସେବା ପ୍ରତି ତାଙ୍କର… pic.twitter.com/ikSQLCedIT