పిఎంఇండియా
మహారాష్ట్ర లోని నాసిక్ కి చెందిన డాక్టర్లు హితేంద్ర మహజన్, మహేంద్ర మహజన్ ప్రధాని నరేంద్ర మోదీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసారు. వీరిరువురూ ఈమధ్యే 4800 కి.మీ ల రేస్ అక్రాస్ అమెరికా సైక్లింగ్ రేస్ ని పూర్తిచేసారు. రేస్ లో పాల్గొనడం ద్వారా నిధుల్ని సమీకరించి, గిరిజనుల సంక్షేమానికి వినియోగించాలన్నది తమ లక్ష్యమని వారు తెలిపారు.
Hitendra Mahajan & Mahendra Mahajan, who recently completed the 4800 km cycling event – Race Across America, met PM pic.twitter.com/jMYMJ9gOgy
— PMO India (@PMOIndia) October 20, 2015