Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ జౌళి పరిశ్రమ సాధించిన 11 ఏళ్ల చరిత్రాత్మక పరివర్తనను తెలియజేసే కథనాన్ని పంచుకున్న ప్రధాని


గత పదకొండేళ్లలో భారతీయ జౌళి పరిశ్రమ సాధించిన చరిత్రాత్మక మార్పులను తెలియజెప్పే కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుఈ పరిశ్రమ సాధించిన అపూర్వమైన ప్రగతినిఆధునికీకరణనుసమగ్రతను ఇది తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘గడచిన 11 ఏళ్లలో భారతీయ జౌళి పరిశ్రమ చరిత్రాత్మక మార్పులను సాధించిందివీటిలో బలోపేతమైన మౌలిక వసతులువిస్తరించిన మార్కెట్లుమెరుగైన నైపుణ్యాలువిస్తృతమైన ఏకీకరణ, మరెన్నో ఉన్నాయిఉద్యోగ కల్పనమహిళా సాధికారతఅంతర్జాతీయ పోటీతత్వాన్ని ఈ వ్యవస్థ ప్రోత్సహిస్తోంది!

ఆ మార్పును శ్రీ గిరిరాజ్ సింగ్ @girirajsinghbjp రాసిన ఈ కథనం వివరిస్తుందికచ్చితంగా చదవండి!’’