Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి


మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారుశ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీకరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యంసద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 

‘‘మానవత్వాన్ని ఎంతగానో ఉపాసించిన మహా సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి ఆయన జయంతి సందర్భంగా కోటి కోటి నమస్సులున్యాయంకరుణ అనే భావాలను మిగతా అన్నింటి కన్నా మిన్నగా ఆయన భావించారుమేం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే కీలకంగా ఉన్నాయిశ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు వెలిగించిన సామాజిక సామరస్యంసద్భావనలనే దీపాలు దేశ ప్రజలు నడుస్తున్న మార్గాన్ని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తుంటాయి’’ అని పేర్కొన్నారు.

“मानवता के अनन्य उपासक महान संत श्री गुरु रविदास महाराज जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। उनके विचारों में न्याय और करुणा का भाव सर्वोपरि था, जो जनकल्याण की हमारी योजनाओं के मूल में है। उन्होंने सामाजिक समरसता और सद्भावना के जिस दीप को प्रज्वलित किया, वह देशवासियों के पथ को सदैव आलोकित करता रहेगा।”

 

 

***

MJPS/VJ