పిఎంఇండియా
మూలాధారాలైన జ్ఞానాన్నీ, రోజువారీ క్రమశిక్షణనీ పరిరక్షించుకోవడం అతి ప్రాధాన్యం గల విషయమని చాటిచెబుతున్న ఓ సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
విప్రో వృక్షస్తస్య మూలం చ సన్ధ్యా వేదా: శాఖా ధర్మకర్మాణి పత్రమ్
తస్మాన్మూలం యత్నతో రక్షణీయం ఛిన్నే మూలే నైవ శాఖా న పత్రమ్.
‘‘వివేకం కల వ్యక్తి వృక్షంతో సమానం. జ్ఞాన స్వరూపం అనదగ్గ ఆ వృక్షానికి, నిత్య ఆరాధనే వేర్లు. వేదాలు ఆ వృక్షానికి శాఖలూ, మంచి పనులేమో ఆకులూను. ఇందువల్ల, వేర్లను జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి.. ఎందుకంటే, ఒకవేళ వేర్లు నాశనమయ్యాయంటే అప్పుడు కొమ్మలూ ఉండవు, ఆకులూ మిగలవు.’’ అని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ, ఆ సందేశంలో –
‘‘విప్రో వృక్షస్తస్య మూలం చ సన్ధ్యా వేదా: శాఖా ధర్మకర్మాణి పత్రమ్
తస్మాన్మూలం యత్నతో రక్షణీయం ఛిన్నే మూలే నైవ శాఖా న పత్రమ్’’ అని పేర్కొన్నారు.
***
विप्रो वृक्षस्तस्य मूलं च सन्ध्या वेदाः शाखा धर्मकर्माणि पत्रम्।
— Narendra Modi (@narendramodi) February 25, 2026
तस्मान्मूलं यत्नतो रक्षणीयं छिन्ने मूले नैव शाखा न पत्रम्॥ pic.twitter.com/6r5gzjjAnw