పిఎంఇండియా
మధ్యప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” అభివృద్ధి పథంలో ముందంజలో నిలిచే మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు ” అని ప్రధాని పేర్కొన్నారు.
विकास और समृद्धि के पथ पर निरंतर अग्रसर मध्य प्रदेश के स्थापना दिवस के शुभ अवसर पर हार्दिक शुभकामनायें।
— Narendra Modi (@narendramodi) November 1, 2015