Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీమతి భావనాబెన్ పటేల్ మృతి… సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ; దమన్, దీవ్ పాలకుడు శ్రీ ప్రభుల్‌భాయి పటేల్ భార్య శ్రీమతి భావనాబెన్ పటేల్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఆ కుటుంబం అనేక సంవత్సరాలుగా తనకు తెలుసునని, ఆ కుటుంబంతో సౌహార్ద పూర్వక సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు.
శోక సంతప్త కుటుంబానికి శ్రీ మోదీ సంతాపాన్ని తెలుపుతూ, దివంగత ఆత్మకు శాంతి లభించాలని ప్రార్థించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరిచారు.