Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ గవర్నర్ సమావేశం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ సమావేశమయ్యారు.

ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు” అని తెలిపింది.