Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుడ్‌ఫ్రైడే సందర్భంగా సామరస్యం, కరుణ ప్రాముఖ్యత చెప్పిన ప్రధానమంత్రి


జీసస్ క్రీస్తు త్యాగాన్ని గుడ్‌ఫ్రైడే గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామరస్యంకరుణక్షమాగుణం వంటి విలువలను ఈ రోజు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

సోదరభావంనమ్మకం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

ఏసుక్రీస్తు త్యాగాన్ని గుడ్‌ఫ్రైడే గుర్తు చేస్తుందిసామరస్యంకరుణక్షమాగుణం వంటి విలువలను ఈ రోజు మరింత బలోపేతం చేయాలిసోదరభావంనమ్మకం మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నా