పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు’’ అని తెలిపారు.
Governor of West Bengal, Shri R. N. Ravi met Prime Minister @narendramodi. pic.twitter.com/y1qx8uIxpD
— PMO India (@PMOIndia) April 2, 2026