Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొల్లంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన కేంద్ర మంత్రిమండలి


కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఉదయం సమావేశమైంది. సమావేశ ఆరంభంలో.. కేరళలోని కొల్లం జిల్లా పారావూర్ లో నెలకొన్న పుట్టింగల్ దేవాలయంలో ఈ నెల పదో తేదీన జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ రెండు నిమిషాల సేపు మంత్రివర్గ సభ్యులు మౌనం పాటించారు.