పిఎంఇండియా
భారతీయ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగానూ, ప్రాతినిధ్యపూర్వకంగానూ తీర్చిదిద్దడానికి చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
ఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుందని ప్రధాని అన్నారు. ఈ అంశంపై శ్రీ మోదీ తన ఆలోచనలనూ, దృష్టికోణాన్నీ ఇటీవల అచ్చయిన ఒక ఓప్–ఎడ్ వ్యాసంలో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరం. ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా, ప్రాతినిధ్యపూర్వకంగా తీర్చిదిద్దుతుంది. ఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుంది. ఈ అంశంపై నా ఆలోచనల్ని ఈ వ్యాసంలో పంచుకున్నాను’’ అని పేర్కొన్నారు.
***
Reservation for women in legislative bodies is the need of the hour! This will make our democracy even more vibrant and participative. Any delay in bringing this reservation will be deeply unfortunate. Expressed my thoughts on the issue in this Op-Ed.https://t.co/vLbxa6iYli
— Narendra Modi (@narendramodi) April 9, 2026
महिलाओं के लिए विधायी संस्थाओं में आरक्षण समय की मांग है! इससे हमारा लोकतंत्र और अधिक जीवंत एवं सहभागी बनेगा। इस आरक्षण को लागू करने में किसी भी तरह की देरी अत्यंत दुर्भाग्यपूर्ण होगी। इसी को लेकर मैंने अपने विचार इस आलेख में साझा किए हैं। https://t.co/dOa1U2Uc9B
— Narendra Modi (@narendramodi) April 9, 2026