Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

‘‘డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్య తిథి నాడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన భారతదేశానికి చేసిన అసాధారణ సేవలు ఎన్నటికీ మరపురానివి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.