పిఎంఇండియా
తిరు ఆర్. నల్లకన్ను మృతి పట్ల ప్రధానమంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలతో ఆయనకు గల అనుబంధాన్ని, అణగారిన వర్గాల పక్షాన గళం వినిపించడంలో ఆయన అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.
తిరు ఆర్. నల్లకన్ను సమాజంలోని అన్ని వర్గాల ప్రజల గౌరవం పొందారనీ, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో తన ఆలోచనలు వారి కుటుంబ సభ్యులు, అభిమానులతో ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“తిరు ఆర్. నల్లకన్ను అట్టడుగు వర్గాలతో పెంచుకున్న అనుబంధం… అణగారిన వర్గాలు, కార్మికులు, రైతుల గళాన్ని వినిపించడంలో ఆయన ప్రయత్నాలతో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజల గౌరవాన్ని ఆయన పొందారు. ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమైనది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతో ఉన్నాయి.”
***
Thiru R. Nallakannu will be remembered for his grassroots connect and efforts to give voice to the underprivileged, workers and farmers. He was widely respected by people from every section of society. Equally noteworthy was his simplicity. My thoughts are with his family and…
— Narendra Modi (@narendramodi) February 25, 2026
திரு நல்லகண்ணு அவர்கள் அடித்தட்டு மக்களுடனான தொடர்புக்காகவும், உரிமை மறுக்கப்பட்டோர், தொழிலாளர்கள் மற்றும் விவசாயிகளுக்காகக் குரல் கொடுக்கும் முயற்சிகளுக்காகவும் நினைவுகூரப்படுவார். சமூகத்தின் அனைத்துப் பிரிவு மக்களாலும் அவர் பெரிதும் மதிக்கப்பட்டார். அவரது எளிமையும் அதே…
— Narendra Modi (@narendramodi) February 25, 2026