పిఎంఇండియా
బిహార్ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరి నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బిహార్ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరి భేటీ అయ్యారు’’.
Chief Minister of Bihar, Shri @samrat4bjp met Prime Minister @narendramodi. pic.twitter.com/x6jkoK0GJO
— PMO India (@PMOIndia) April 21, 2026