పిఎంఇండియా
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi today. @cmohry pic.twitter.com/drZrtkYEJq
— PMO India (@PMOIndia) August 27, 2026