పిఎంఇండియా
రక్షా బంధన్ పర్వదినం ప్రత్యేకతను, తద్వారా లభించే ఆశీస్సుల మహిమను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఏష ప్రభావో రక్షాయః కథిస్తే యుధిష్ఠిర్.
జయదః సుఖదశ్చైవ పుత్రారోగ్యధనప్రదః”
అని ఆయన పేర్కొన్నారు.
అంటే- “యుధిష్ఠిరా! నేను నీకు చెప్పిన రక్షణ ప్రభావం ఇదే. అది విజయాన్ని,
సంతోషాన్ని ఇస్తుంది.. పుత్రసంతానాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదిస్తుంది” అని అర్థం.
एष प्रभावो रक्षायाः कथितस्ते युधिष्ठिर।
— Narendra Modi (@narendramodi) August 28, 2026
जयदः सुखदश्चैव पुत्रारोग्यधनप्रदः॥ pic.twitter.com/dKLWCdmqcf