పిఎంఇండియా
ఉత్తరప్రదేశ్లో హెచ్సీఎల్–ఫాక్స్కాన్ సెమీకండక్టర్ కేంద్ర శంకుస్థాపనలో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వరుస పోస్టులు చేశారు. వాటిలో ఇలా పేర్కొన్నారు:
‘‘భారత్లో సెమీకండక్టర్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉత్తరప్రదేశ్ ఎదుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. హెచ్సీఎల్, ఫాక్స్కాన్ ఏర్పాటు చేసిన కొత్తపరిశ్రమ టెక్నాలజీ శక్తి కేంద్రంగా ఈ రాష్ట్ర నూతన గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది.”
“ఈ దశాబ్దం భారతదేశపు టెకేడ్. హరిత ఇంధనం నుంచి కృత్రిమ మేధ వరకు ఈ దశాబ్దంలో సాంకేతిక రంగంలో భారత్ చేస్తున్న కృషి, 21వ శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాదిగా నిలుస్తుంది.”
“ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే..దానిని సాధించి చూపిస్తానని గడిచిన 11 ఏళ్లుగా భారత్ నిరూపిస్తూనే ఉంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.”
***
हम सबके लिए यह गर्व की बात है कि उत्तर प्रदेश भारत के सेमीकंडक्टर इकोसिस्टम का एक बड़ा सेंटर बनने जा रहा है। HCL और Foxconn की नई फैक्ट्री टेक्नोलॉजी पावरहाउस के रूप में यूपी की नई पहचान को और सशक्त करेगी। pic.twitter.com/CjJVn0mZP3
— Narendra Modi (@narendramodi) February 21, 2026
ये Decade भारत का Techade है। ग्रीन एनर्जी से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक इस दशक में भारत टेक्नोलॉजी के क्षेत्र में जो कुछ कर रहा है, वो 21वीं सदी के हमारे सामर्थ्य का आधार बनेगा। pic.twitter.com/dzcnnOMP8X
— Narendra Modi (@narendramodi) February 21, 2026
बीते 11 वर्षों में भारत ने बार-बार दिखाया है कि हम जो ठानते हैं, वो हासिल करके ही रहते हैं। इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में भी इसके एक नहीं, अनेक उदाहरण हैं… pic.twitter.com/wO7bZRDgKB
— Narendra Modi (@narendramodi) February 21, 2026