Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ


హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది: 

“హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి @narendramodiతో నిన్న బేటీ అయ్యారు. 

@Lokbhavanhp”