Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రధానమంత్రి


ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ నూతన సంవత్సరమంతా ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘పుత్తాండు పర్వదినం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. నూతన సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రార్థిస్తున్నాను.’’