పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రచించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో టీబీ నిర్మూలన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి ఈ కథనం తెలియజేస్తుంది. పరిశోధనాభివృద్ధిలో భారత్ పెట్టుబడులను కొనసాగించిందనీ, భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుందనీ, క్షయ వ్యాధి నిర్ధారణకు సంబంధించి దేశీయంగా రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను తయారు చేసిందనీ ఈ కథనం వివరిస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ప్రజల భాగస్వామ్యంతో టీబీ నిర్మూలన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా రాశారు.
భారతదేశం పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడులను కొనసాగించిందనీ, భాగస్వామ్యాలను బలోపేతం చేసిందనీ, టీబీ నిర్దారణకు దేశంలోనే రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను తయారు చేసిందనీ ఈ కథనం వివరిస్తోంది.’’
***
Union Minister Shri @JPNadda writes about the country’s journey towards eliminating TB, anchored in Jan Bhagidari.
— PMO India (@PMOIndia) March 24, 2026
He highlights that India has made sustained investments in research and development, strengthened partnerships and created a pipeline of Made-in-India TB… https://t.co/DSHuvqN69g