Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:

‘‘పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు’’