పిఎంఇండియా
పొయిలా బొయిశాఖ్ ఈ రోజు. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘శుభొ నొబొబర్షొ. పొయిలా బొయిశాఖ్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Shubho Noboborsho! Best wishes on Poila Boishakh. pic.twitter.com/cENMmd2J2L
— Narendra Modi (@narendramodi) April 15, 2026