Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని ప్రధాని అన్నారుతమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘
పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో జరిగిన దుర్ఘటన గురించి విని చాలా బాధపడ్డానుఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’