పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ న్యూ ఢిల్లీ లో ఈ రోజున సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.
***
Chief Minister of Uttarakhand, Shri @pushkardhami met Prime Minister @narendramodi.@ukcmo pic.twitter.com/IFP9w3x8Mi
— PMO India (@PMOIndia) March 27, 2026