Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో ఒడిశా గవర్నరు భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.